ShareChat
click to see wallet page

పొన్నూరు తహశీల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీల ధర్నా పొన్నూరులోని తహశీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలను అంగన్వాడీలకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CITU నేత లక్ష్మీనారాయణ, అంగన్వాడీల అధ్యక్షురాలు సుకన్య, అంగన్వాడీలు పాల్గొన్నారు. #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్

618 ने देखा
1 दिन पहले