విశారదన్ మహారాజ్ చేపట్టిన పోరాటం నిరవధిక నిరాహార దీక్షతో దిగి వచ్చిన ప్రభుత్వం.
నేడు వెలుగుమట్ల బాధితులకు సుమారు 311 పట్టాలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం. దీక్షా తాత్కాలిక విరామం.
బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగపోతే.. పోరాటం మళ్ళీ కొనసాగుతుంది.
#drvisharadhanmajaraj #dharmasamajparty #BC, SC, ST - JAC Telangana #ధర్మ సమాజ్ పార్టీ (DSP) #ఒక లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర Dr విశారదన్ మహారాజ్... #తెలంగాణ రాజకీయాలు💐🎂 #👊పొలిటికల్ ఫైట్స్🎤