ShareChat
click to see wallet page

#📰ఈరోజు అప్‌డేట్స్ నరసన్నపేట: రేపటినుండి ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహణ విద్యాశాఖ ఆదేశాల మేరకు, ఈనెల 9వ తేదీ నుండి మూడు రోజులపాటు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎంఈఓ పేడాడ దాలినాయుడు తెలిపారు. నరసన్నపేట ఎంఆర్సి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, ఉదయం, మధ్యాహ్నం కూడా కొనసాగుతాయని వివరించారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఆయా హెచ్ఎంలకు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. #📖ఎడ్యుకేషన్✍ #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #👶కిడ్స్ ఎడ్యుకేషన్🎰 #🌊మన కోస్తాంధ్ర

558 ने देखा