ShareChat
click to see wallet page

మెట్రో టేకోవర్‌పై అసెంబ్లీ సాక్షిగా రేవంత్ సిగ్గులేకుండా అబద్ధాలు మాట్లాడిండు. ఎల్&టీ కంపెనీకి లీజుకిచ్చిన రూ. 22 వేల కోట్ల విలువైన 280 ఎకరాల భూమిని దోచుకోవాలని కాంగ్రెస్ దండుపాళ్యం బ్యాచ్ స్కెచ్ వేసింది. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ #🏛️రాజకీయాలు #👨‍💼కె. టీ. రామారావు #🔹కాంగ్రెస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్‌డేట్స్

650 ने देखा
5 दिन पहले