ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులతో ఉండవల్లి నివాసంలో ఆత్మీయ విందు సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. సరదా సంభాషణలతో గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి. సోదరీమణులందరికీ మంగళగిరి పట్టు చీరలు అందజేశాను. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్