📍ఆలయ భూమిలో గంజాయి సాగు కలకలం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగామలోని విఠలేశ్వర ఆలయ పరిసరాల్లో గంజాయి సాగు వెలుగులోకి వచ్చింది.
ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి 15 కిలోల ఎండు గంజాయి, రూ.1 లక్ష నగదు స్వాధీనం చేసుకుని సుమారు 600 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు.
ఈ ఘటనపై పోలీసుల విచారణ జరుగుతుంది..
#🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్