*కాకినాడ జిల్లాలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది సజీవ దహనం*
ప్రమాద సమయంలో తయారీ కేంద్రంలో 30 మందికి పైగా కార్మికులు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసం, ఇప్పటికీ ఎగిసిపడుతున్న మంటలు
మంటల్లో చిక్కుకుని కార్మికులు ఆర్తనాదాలు.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం.
JOURNALIST _007 #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్