ShareChat
click to see wallet page

మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఖర్చవుతుందని రేవంత్ చెప్పారు. మొదటి ఫేజ్‌లో రూ. 4,000–5,000 కోట్లు అని మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో ఎన్ని ఫేజ్‌లు ఉన్నాయి? ఎన్ని ఇళ్లు కూలగొడతారు? - మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ #🏛️రాజకీయాలు #👨‍💼కె. టీ. రామారావు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #💪పాజిటీవ్ స్టోరీస్

1.6K వీక్షించారు
1 రోజుల క్రితం