1980ల కాలంలో దేశ రాజకీయాలు ప్రధానంగా ఒకే పార్టీ ఆధిపత్యంలో కొనసాగుతున్న సమయంలో, ఎన్టీఆర్ ప్రాంతీయ స్వాభిమానాన్ని ప్రధాన అజెండాగా ముందుకు తెచ్చారు. “తెలుగు ఆత్మగౌరవం” అనే భావనను ప్రజల్లో నింపి, ప్రాంతీయ పార్టీలకు జాతీయ రాజకీయాల్లో స్థానం కల్పించారు. #44YearsOfTDP #.#44YearsOfTDP