ShareChat
click to see wallet page

1980ల కాలంలో దేశ రాజకీయాలు ప్రధానంగా ఒకే పార్టీ ఆధిపత్యంలో కొనసాగుతున్న సమయంలో, ఎన్టీఆర్ ప్రాంతీయ స్వాభిమానాన్ని ప్రధాన అజెండాగా ముందుకు తెచ్చారు. “తెలుగు ఆత్మగౌరవం” అనే భావనను ప్రజల్లో నింపి, ప్రాంతీయ పార్టీలకు జాతీయ రాజకీయాల్లో స్థానం కల్పించారు. #44YearsOfTDP #.#44YearsOfTDP

740 వీక్షించారు
5 రోజుల క్రితం