అటల్ బిహారీ వాజ్ పేయి గారి హయాంలోనూ మూడు రాష్ట్రాలు విభజించబడ్డాయి కానీ ,ఎలాంటి వివాదాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన మాత్రం అన్యాయంగా జరిగింది. కొత్త రాష్ట్రం తెలంగాణకు రాజధాని ఉంది కానీ, రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది.
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#APThanksModiJi
#Amaravati
#AndhraPradesh #🥵48 గంటల్లో తీవ్ర వడగాల్పులు..తాజా హెచ్చరికలు..!