గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఏపీ లోక్ భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ‘ఎట్ హోం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.రాష్ట్రంలోని రాజకీయ, న్యాయ, పరిపాలన రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో లోక్ భవన్ ప్రాంగణం సందడిగా మారింది.ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
#RepublicDay2026
#NaraChandrababuNaidu
#PawanKalyan
#Naralokesh
#AndhraPradesh #🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳