ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడే స్థాయికితీసుకొచ్చాం.. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తూ,విద్యార్థులు - టీచర్లు - తల్లిదండ్రుల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేస్తూ “మెగా టీచర్–పేరెంట్ మీటింగ్”కు శ్రీకారం చుట్టాం.-మంత్రి నారా లోకేష్.
#APLegislativeCouncil
#NaraLokesh
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్