క్వాంటం వ్యాలీపై 50 వేల మంది విద్యార్థులకు చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇస్తుంటే, ఒక రాజకీయ నాయకుడు ఇలా కూడా ఉంటాడా అని ఆశ్చర్యం వేసింది
: ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు సెంట్రల్.
#🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్డేట్స్