ShareChat
click to see wallet page

ఇన్నోవేషన్ ఫెయిర్ లో భాగంగా ఇంజనీరింగ్ విద్యార్థి బృందం రూపొందించిన స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ప్రాజెక్టును మంత్రి లోకేశ్ పరిశీలించారు.ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుంది? మట్టిలోని తేమను ఎలా గుర్తిస్తుంది? డేటాను ఎలా సేకరిస్తుంది? వంటి విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. #NaraLokesh #AndhraPradesh #😱భారీగా పతనం..బంగారంపై రూ.8,620, వెండిపై 45 వేలు తగ్గింపు

402 వీక్షించారు