ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు Feb 13వ తేదీ నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటలకు శ్రీ గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామి వారి ఉత్సవమూర్తులకు మంగళ స్నానాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లను వేదపారాయణల అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు మహోత్సవాలు ప్రారంభం అవుతాయని చెప్పారు. #🎶భక్తి పాటలు🔱 #🔱శక్తీ సాధన🙏 #⛳భారతీయ సంస్కృతి #🇮🇳 మన దేశ సంస్కృతి #I ♥ Andhra