ShareChat
click to see wallet page

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన సొంత పత్రిక, టీవీ కోసం ప్రజల సొమ్మును రూ. 347 కోట్లు అడ్వర్టైజ్‌మెంట్ల రూపంలో దోచిపెట్టాడు. వాలంటీర్ల ద్వారా పేపర్లు కొనిపించడానికి మరో రూ. 200 కోట్లు ఖర్చు చేసి ప్రజాధనాన్ని దారిమల్లించాడు.. పేదవాళ్ల ఇళ్ల నిర్మాణంలో భారతీ సిమెంట్స్‌ను అధిక ధరలకు కొనిపించి కోట్ల రూపాయల లాభం పొందాడు. కానీ మా నాయకుడు చంద్రబాబు గారు మాత్రం తన కుటుంబ వ్యాపారమైన హెరిటేజ్‌ను ఎప్పుడూ ప్రభుత్వ టెండర్లలోకి రానివ్వలేదు. #YcpCriminalPolitics  #PsychoFekuJagan  #AndhraPradesh #😯స్పందించిన విజయ్‌..విడాకుల ఇష్యూతో ఫ్యామిలీ చిన్నాభిన్నం!

5.3K వీక్షించారు
20 గంటల క్రితం