ShareChat
click to see wallet page

18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కును కల్పించడానికి సంవత్సరంలో 4 సార్లు అవకాశాన్ని కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 2025 డిసెంబర్ 23న ఆర్డినెన్స్ జారీ చేశారు. దానికి చట్టబద్ధత కల్పించడానికి శాసనసభలో ప్రవేశపెడుతున్నాం #APAssembly  #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

616 ने देखा