రాజధాని అమరావతిలో తొలిసారిగా జరిగిన గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, చీఫ్ సెక్రటరీ గారు స్వాగతం పలికారు. ..........
#RepublicDay202
#NaraLokesh
#PawanKalyan
#ChandrababuNaidu
#AndhraPradesh #🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳