కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భోగాపురాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుంది కాబట్టే ఈర్ష్యతో వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్