వరల్డ్ కప్లో సత్తాచాటిన మహిళా క్రికెటర్ శ్రీచరణిపై కూటమి ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది.ఆమె ప్రతిభను గుర్తిస్తూ భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. శ్రీ చరణికి రూ.2.50 కోట్ల నగదు పురస్కారాన్ని మంత్రి నారా లోకేశ్ అందించారు.. అంతేకాకుండా కడప నగరంలో 1000 చదరపు గజాల ఇంటి స్థలం, ఆమెకు రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 హోదా ఉద్యోగాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
#APWelcomesShreeCharani
#ICCWomensWorldCup2025
#TeamIndia
#NaraLokesh
#ChandrababuNaidu
#🟡నారా లోకేష్ #🟥జనసేన #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟢వై.యస్.జగన్