మొన్న గుంటూరు.. ఈరోజు ఇబ్రహీంపట్నంలో పోలీసులు అత్యుత్సాహం
టీడీపీ గూండాల దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేశ్ గారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న వైయస్ జగన్ గారి వెంట పార్టీ శ్రేణులు, జనం వెళ్లకుండా పోలీసులు అడ్డగింత
ఆంక్షలు దాటి చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహంతో స్వచ్ఛందంగా వస్తున్న జనం. దాంతో ఆఖరి నిమిషంలో రూట్ మారుస్తూ కుట్రలు
#NTRDistrict #DevineniAvinash #YSJaganInIbrahimpatnam
#SadistChandraBabu
#🆕Current అప్డేట్స్📢 #🏛️రాజకీయాలు #💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #I ♥ Andhra