మదనపల్లెలో గంజాయి సేవించి మానవ మృగంలా ప్రవర్తించాడు. ఆడబిడ్డల జోలికి వస్తే అది వారికి చివరి రోజు అవుతుందని నేను హెచ్చరించాను. చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పాను. ఆ భయంతో ఆ మృగం ప్రాణాలు తీసుకుంది.
#ChandrababuNaidu
#AndhraPradesh
#🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢