*బి ఆర్ ఎస్ ములుగు నియోజకవర్గ జిల్లా నాయకులు భూక్య జంపన్న* గారి ఆధ్వర్యంలో ఈ నెల సెప్టెంబర్ 8వ తారీకు సోమవారం రోజున దాదాపు 20 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది.
ఇందులో భాగంగా ప్లేస్ మెంట్ హైదరాబాదులో మరియు హన్మకొండలో కల్పించబడును..
*నోట్ = ములుగు జిల్లా ఎటునాగారం మండల కేంద్రంలో నిర్వహించబడును.*
*పూర్తి వివరాలు కోసం ఈ వీడియోను చూసి మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు బంధుమిత్రులకు షేర్ చేయగలరు..*#📽ట్రెండింగ్ వీడియోస్📱