యుద్ధం నేపథ్యంలో, గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల కోసం కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రి సుభాష్ గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులతో మాట్లాడి, వారి బాధలు అడిగి తెలుసుకుని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕షేర్చాట్ అప్డేట్స్