ఈరోజుతే 31/3/2026నా విజయనగరం (రూరల్ )నుండి కొత్తవలస వయా భీమసింగి రోడ్డు వరకు 1.5 కోట్ల రూపాయలతో 3 కిలోమీటర్ల రహదారి పునరుద్దరణ అభివృద్ది పనులకు గౌ మ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు గారు గొల్లపెట్ట జంక్షన్ వద్ద శంకుస్థాపన చెయ్యడంజరిగింది ఈ కార్యక్రమంలోపాల్గొన్న..
మీ..
*అప్పలనాయుడు కెల్ల*
*డైరెక్టర్*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్*&
*ఐ టిడిపి రాష్ట్ర కార్యనిర్వక కార్యదర్శి* #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #📅 చరిత్రలో ఈ రోజు #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు