ఉస్మానియా బిస్కెట్లు ఇష్టమా? ఇది చూడండి!
హైదరాబాద్లో చాయ్ తాగుతూ ఉస్మానియా బిస్కెట్లను ఎంజాయ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త. అంబర్పేట్లో ఓ ఫ్యాక్టరీపై పోలీసులు చేసిన దాడులలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. బిస్కెట్లు ఆకర్షణీయంగా కనిపించేందుకు దానిపై ప్రమాదకర రసాయనాలు, కృత్రిమ రంగులు కలుపుతున్నట్లు గుర్తించారు. మైదా పిండి కూడా కల్తీదేనని తేల్చారు. 'మిరాజ్' అనే బ్రాండ్ పేరుతో వీటిని అమ్ముతున్నట్లు తెలిపారు. #🆕Current అప్డేట్స్📢 #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్