#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్డేట్స్📢 చెప్పిన మాట ప్రకారం అన్నదాతలను ఆదుకుంటూ పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేశాం. మూడు విడతల్లో మొత్తం కలిసి ఈ ఏడాదిలో ప్రతి రైతుకు రూ.20 వేలు ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. రూ.8,985 కోట్లు ఈ ఏడాది రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ.
#AnnadathaSukhibhava3
#PMKisan
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh