స్వాతంత్ర్యం రాకముందు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు కేటాయించిన పట్టాల సమస్య ఇవాళ తొలగిపోయింది. వారికి ఈరోజు పట్టాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.నేను పోరాడుతున్న అన్ని రకాల సమస్యల కంటే ముఖ్యమైనది పట్టాదారు పాస్పుస్తకాల సమస్య!మీ భూమి.. మీ హక్కు! మీ భూమిపై వేరే వాళ్ల పెత్తనం గానీ.. మీ పాస్పుస్తకంపై వేరే వాళ్ల ఫొటో గానీ ఉండడానికి వీల్లేదు.మీ హక్కును మీకు ఇవ్వడం కంటే.. రాజకీయ జీవితంలో వేరే ఆనందం ఏముంటుంది? #PattadarPassbooks#FarmersFriendlyGovt#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh #👉2026సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల..ఆగస్టు 15లోగా చేయకుంటే సీటు రద్దు