తెలంగాణకు శాశ్వత శత్రువు కాంగ్రెస్సే!
తెలంగాణను మళ్లీ అగ్రపథాన నిలపాలంటే..
రావాల్సింది కేసీఆరే ✊🏻
గెలవాల్సింది బీఆర్ఎస్సే 💥 #BRS పార్టీ సోషల్ మీడియా
587 views•3 days ago
00:00
01:14
సిరిసిల్ల నియోజకవర్గం, వీర్నపల్లి మండలంలో నేడు కంటి వెలుగు కింద 1,371 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.
171 మందికి అవసరమైన కంటి ఆపరేషన్ల బాధ్యత కూడా నేనే తీసుకుంటానని హామీ ఇచ్చాను.
కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంత మంచి పథకానికి మంగళం పాడింది.
వ్యక్తిగతంగా నా నియోజకవర్గంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. #BRS పార్టీ సోషల్ మీడియా