ShareChat
click to see wallet page

పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఉదయం 7.45 గంటలకు ఘటన.. ఆంధ్ర-ఒరిస్సా ఘాట్ రోడ్డులో ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న ఒరిస్సా ఆర్టీసీ బస్సు.. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బస్సు నుంచి ప్రయాణికులను కిందికి దించడంతో తప్పిన ప్రమాదం. ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చిన సాలూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది. ##busfireaccident #apnews ##friday

20.5K ने देखा
5 महीने पहले