ShareChat
click to see wallet page

మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేసారు. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, బాపట్ల, కోడూరు, నాగాయలంక, కాట్రేనికోన, అంబాజీపేట, రాయవరం, ముదినేపల్లిలో ఏరియల్ సర్వే చేసారు. మరి కొద్ది సేపట్లో కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో ముఖ్యమంత్రి నీట మునిగిన పంట పొలాలను పరిశీలిస్తారు. #CycloneMontha #ChandrababuNaidu #AndhraPradesh #🌀మొంథా తుఫాన్ ఎఫెక్ట్..భారీ బీభత్సం🚨

3.5K ने देखा