💥Breaking News of Andhra Pradesh:
💥మొంథా తుపాన్ ప్రభావం.!
💥కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు.!
💥తుపాను దగ్గరకు వచ్చేకొద్ది మారింత ప్రభావం!
💥గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదిలిన మొంథా తుపాన్.!ప్రస్తుతానికి చెన్నైకి 480కి.మీ, కాకినాడకి 530 కి.మీ., విశాఖపట్నంకి 560 కి.మీ దూరంలో కేంద్రీకృతం!
💥పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్రతుపానుగా మారే అవకాశం. "రేపు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం.!
💥తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు.మరింత అప్రమత్తంగా ఉండాలి.!"
~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.
#Cyclone❤️🙏🏻
#cyclonemontha❤️🙏🏻
#జనసేన పార్టీ #❤I love my India❤ #ఏపీ, తెలంగాణ న్యూస్ #నేటి ఈ సమాజం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్