1999లో హంద్రీ-నీవాకు శంకుస్థాపన చేశాను. శ్రీశైలం మల్లన్న దగ్గర ఉన్న జలాలను కుప్పం మల్లన్న వద్దకు చేర్చాం..గంగమ్మ ఆశీర్వదించింది.. కుప్పానికి కృష్ణమ్మ వచ్చింది.
కుప్పం ప్రజల ఆనందంలో పాలుపంచుకునేందుకు సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి పరమ సముద్రం చెరువులో బోటులో పర్యటించి మీ ఆనందంలో భాగం అయ్యను.
#HandriNeevaSujalaSravanthi
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #😯విద్యార్థులకు శుభవార్త..ఏకంగా 12 రోజులు సెలవులు!