రోడ్లపై యాపిల్స్ను పడేస్తున్న రైతులు.. ఎందుకంటే?
జమ్మూ కశ్మీర్ లో కురిసిన భారీ వర్షాలు అక్కడి యాపిల్ రైతులను పూర్తిగా దెబ్బతీశాయి. వర్షాల కారణంగా శ్రీనగర్-జమ్మూ హైవే మూతపడడంతో రైతులు వాటిని రవాణా చేయలేకపోతున్నారు. దీంతో ట్రక్కుల్లోనే యాపిల్ పండ్లు కుళ్లిపోతున్నాయి. మరోవైపు 2-3 రోజులుగా యాపిల్ క్రయవిక్రయాలు కూడా నిలిచిపోవడంతో రోడ్ల వెంట, మార్కెట్లలో పారబోస్తున్నారు. కాగా కశ్మీర్ నుంచే దాదాపు 80 శాతం యాపిల్స్ దేశం మొత్తానికి సరఫరా అవుతున్నాయి #📣సెప్టెంబర్ 16th అప్డేట్స్📰 #సెప్టెంబర్ 17th అప్డేట్స్📰 #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱