గత వైసీపీ ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేయలేదు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఒకటో తారీఖున ఇచ్చేది కాదు. ఇక ఉద్యోగులకు జీపీఎఫ్, సరెండర్ లీవ్స్, లీవ్ ఎన్క్యాష్ మెంట్స్ రూపంలో వేల కోట్ల బకాయిలు పెట్టారు. కూటమి ప్రభుత్వం ఈ 23 నెలల్లో ఉద్యోగ నియమాకాలతో పాటు, ఉద్యోగుల బకాయిలను చెల్లిస్తూ వస్తోంది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్