ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తరఫున శ్రీ షణ్మోహన్ నాయకత్వంలో దక్షిణ కొరియా కోసం ప్రత్యేక డెడికేటెడ్ డెస్క్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇది కొరియా సంస్థలకు ఏకైక సంప్రదింపు కేంద్రంగా పనిచేస్తుంది. భవిష్యత్తులో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ప్రతినిధిని దక్షిణ కొరియాలోనే నియమించి, అక్కడి సంస్థలతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ పెట్టుబడి అవకాశాలను మరింత విస్తరించడమే మా లక్ష్యం - మంత్రి నారా లోకేష్.
#ChooseSpeedChooseAP
#JobCreatorInChiefLokesh
#LokeshinSouthKorea
#NaraLokesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్