నీట్ వివాదం తర్వాత కేంద్ర విద్యాశాఖకు కొత్త మంత్రి.. ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు | Nyalkal24News
నీట్-యూజీ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 25న రాజీనామా చేశారు. అనంతరం ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన రాజీనామాను ఆమోదించి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన తన ప్రస్తుత శాఖలతో పాటు విద్యాశాఖను కూడా నిర్వహించనున్నారు.
#న్యూస్ #Nyalkal24News
1K views•6 days ago
00:00
00:28
#💓 मोहब्बत दिल से #❤️Love You ज़िंदगी ❤️ #💝 शायराना इश्क़