రైతుల రక్తం తాగిన పార్టీ కాంగ్రెస్: KTR
TG: కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఓ బూటకం అని, 34 హామీలిస్తే ఒక్కటీ అమలు కాలేదని కేటీఆర్ విమర్శించారు. వరంగల్ 'రైతు సంగ్రామ సదస్సు'లో ఆయన పాల్గొన్నారు. 'రైతుల రక్తం తాగిన పార్టీ కాంగ్రెస్. రైతులు దొంగ హామీలు నమ్మి కాంగ్రెసు ఓటేశారు. రూ.2 లక్షల రుణమాఫీ జరిగిందా? రైతు కూలీలకు రూ.12వేలు ఇచ్చారా? పంట బీమా పథకం ఎక్కడికి పోయింది? అసైన్డ్ భూములకు పట్టాలు ఎప్పుడిస్తారు?' అని ప్రశ్నించారు. #🆕Current అప్డేట్స్📢 #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🏛️రాజకీయాలు