విజనరీ లీడర్, సీఎం చంద్రబాబు గారి అద్భుతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతోంది!దేశ మత్స్యసంపదలో 28% వాటా, రొయ్యల ఉత్పత్తిలో 66%, సీఫుడ్ ఎగుమతుల్లో 38% సాధించడమే కాకుండా.. చేపల ఉత్పత్తిలో ఏకంగా 570% అసాధారణ వృద్ధిని నమోదు చేయడం చంద్రబాబు గారి విజన్ కు, పారిశ్రామిక విధానాలకు నిదర్శనం.ఏపీ ఆక్వా రంగం సాధిస్తున్న ఈ ప్రగతి, భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన ఇంజిన్గా మారుతోంది! #🟡తెలుగుదేశం పార్టీ