ShareChat
click to see wallet page

పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా తన ఇంట్లో నియోజకవర్గంలోని 11 మంది టాపర్లు, ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులను తన ఇంటికి ఆహ్వానించి విందు భోజనం ఏర్పాటు చేశారు. పిల్లలు, ఉపాధ్యాయులను సత్కరించారు.  #APstudentsShineBright #IdhiManchiPrabhutvam  #NaraLokesh #AndhraPradesh #☀️శుభ మధ్యాహ్నం

377 వీక్షించారు
16 గంటల క్రితం