ShareChat
click to see wallet page

ఆంధ్రప్రదేశ్‌లో కొట్టేసిన భూములు మీ గొడ్డలి పార్టీకి సరిపోలేదా #🟢వై.యస్.జగన్ ? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర భూములపై కూడా గొడ్డలి పార్టీ కన్ను పడింది. రూ.1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు గొడ్డలి పార్టీ నేత బొల్లా బ్రహ్మనాయుడు రంగంలోకి దిగాడు. తమ అధినేత జగన్ రెడ్డి నేర్పిన విద్యతో ఫేక్ జీవోలు సృష్టించి దొరికిపోయాడు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇంతకీ... ఏ ప్యాలెస్‌లో దాచిపెట్టావ్ జగన్? #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #👊పొలిటికల్ ఫైట్స్🎤 #🗞పాలిటిక్స్ టుడే #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

432 ने देखा
3 दिन पहले