వరుసగా రెండో ఏడాది ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద నిధుల విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేసిన మత్య్సకారులు కృష్ణానదిలో సుమారు వంద పడవలపై సీఎం చంద్రబాబు ఇంటివరకూ వచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు.
#MatsyakarulaSevalo
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్