👇
🔴 బ్రేకింగ్ న్యూస్ | మధ్యప్రదేశ్
💔 భర్త హత్య కేసు: భర్త నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి ప్లాన్ చేసి భర్త ను హతమార్చిన భార్య అరెస్ట్
📍 మధ్యప్రదేశ్లోని థార్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దేవకృష్ణ (28) అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో అతని భార్య ప్రియాంక పురోహిత్ (25) పాత్ర బయటపడింది.
🕵️♂️ ఏం జరిగింది?
👉 ఈ నెల 7వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న దేవకృష్ణపై దుండగులు దాడి చేసి హతమార్చారు.
😢 మొదట ప్రియాంక…
👉 “దొంగలు వచ్చి నన్ను కట్టేసి, భర్తను చంపి నగదు, నగలు తీసుకెళ్లారు” అంటూ నమ్మించే ప్రయత్నం చేసింది.
⚠️ పోలీసుల దర్యాప్తులో షాక్ విషయాలు: 👉 ప్రియాంక చెప్పిన మాటల్లో పొంతన లేకపోవడంతో అనుమానం
👉 కాల్ డేటా పరిశీలనలో కమలేష్ పురోహిత్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం బయటపడింది
👉 ప్రియుడితో కలిసి సుపారి గ్యాంగ్ ద్వారా హత్య చేయించినట్లు పోలీసులు గుర్తింపు
🚨 కేసు మలుపు: దొంగతనం నాటకం ఆడినా, చివరికి పోలీసుల దర్యాప్తులో నిజం బయటపడింది.
-----
📢 RAJH NEWS | The PUBLIC VOICE tv
👉 Follow | ❤️ Like | 🔁 Share | 🔔 Subscribe
📞 News | Ads & Collaborations: 9666033449
🔥
👉 "భర్తను హత్య చేయించిన భార్య – దొంగతనం డ్రామా ఫెయిల్!"
👉 "ప్రియుడితో కలిసి భర్త హత్య – షాకింగ్ ట్విస్ట్!"
👉 "కాల్ డేటా బయటపెట్టిన అసలు నిజం!"
📌
#RajhNews #BreakingNews #MadhyaPradesh #CrimeNews #ShockingNews #TeluguNews #TrendingNews #ThePublicVoiceTV ##RAJHన్యూస్