ప్రజల కష్టాలకు భరోసా.. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారి 'ప్రజా దర్బార్'కు విశేష స్పందనరాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి వారం నిర్వహిస్తున్న 'ప్రజా దర్బార్'కు విశేష స్పందన లభిస్తోంది. కొప్పవరంలో కార్యాలయంలో తాజాగా జరిగిన 58వ వారం ప్రజా దర్బార్కు స్థానికులు భారీగా తరలివచ్చారు.ఈ సందర్భంగా ఇళ్ల స్థలాలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలపై బాధితుల నుంచి 21 ఆర్జీలను స్వీకరించినట్లు కార్యాలయ ఇంచార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి తెలిపారు. ఈ విన్నపాలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని ఆయన వెల్లడించారు.@ncbn.official@naralokesh@⚓☠🅚🅖🅕☠⚓Ⓑ☯ⓎⓈ࿐ #🟡తెలుగుదేశం పార్టీ
682 views•1 months ago
00:00
01:08
#❤️Love You ज़िंदगी ❤️ #❤️प्यार वाले स्टेटस ❤️ #💓 मोहब्बत दिल से #💝 इज़हार-ए-मोहब्बत