నాడు కేసీఆర్ గారు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించి, స్వయంగా పర్యవేక్షించేవారు.
ఎన్నికలకు ముందు అభయహస్తం అంటూ అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ దొంగలు,
రెండేళ్లుగా రైతుల కష్టాలను పట్టించుకోకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. #BRS పార్టీ సోషల్ మీడియా