*దిల్సుఖ్నగర్లో మంగళవారం అర్ధరాత్రి మల్కాజ్గిరి సీపీ సుమతి స్పెషల్ ఆపరేషన్..!!*
*సాధారణ మహిళల అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్న ఐపీఎస్ అధికారి సుమతిని చుట్టుముట్టిన పోకిరీలు..!!*
*అర్ధరాత్రి 12 గంటల నుంచి 3.30 వరకు సాగిన స్పెషల్ ఆపరేషన్..!!*
*40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు*
*పట్టుబడ్డ వారంతా విద్యార్థులు, ఉద్యోగులే..*
*ఇందులో పలువురు గంజాయి మత్తులో ఉన్నట్లు సమాచారం..*
40 మంది పోకిరీలకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు
*ఐపీఎస్ అధికారిణినే ఇంత వేధించారు అంటే..!!! అత్యవసర పరిస్థితుల్లో అర్ధరాత్రి బయటకు వెళ్ళే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి???!* #🆕Current అప్డేట్స్📢 #📸 వీధి ఫోటోగ్రఫీ #ips