“శ్రీవారికి ప్రేమలేఖ” 1984లో విడుదలైన ఉషాకిరణ్ మూవీస్ వారి తొలిసినిమా. ఈ సినిమాతో రామోజీరావు నిర్మాతగా మారి తర్వాతి కాలంలో ప్రతిఘటన, మౌనపోరాటం, మయూరి లాంటి సంచలన చిత్రాలను నిర్మించాడు. ప్రేమలేఖ పేరుతో చతుర మాసపత్రికలో వచ్చిన నవల ఈ సినిమాకు ఆధారం. రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి.
♫ ఎస్ జానకి గారి స్వరం నుంచి వచ్చిన.. ఎప్పటికీ తెలుగు మదిలో మెదిలే పాట “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” ఈ పాటను వేటూరి సుందర రామమూర్తి రచించారు.
...........
#MondayMusic #BestSongs #GoldenHits #manavoice #SJanaki #music # ---