గతంలో సమస్యలతో సతమతమైన భారత రైల్వేలను ప్రధాని మోదీ గారి దూరదృష్టి కొత్త దిశగా నడిపించింది. వందే భారత్ రైళ్లు, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు, హైడ్రోజన్ టెక్నాలజీ వంటి సంస్కరణలతో దేశంలో ఎన్నడూ లేనంతగా రైల్వే విప్లవం సాకారమైంది.
#mangalagiri
#NaraLokesh
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్