ShareChat
click to see wallet page

మేడే రోజున కృష్ణా జిల్లా వీరంకిలాకు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు గారు భవన నిర్మాణ కార్మికులను కలిశారు. కొత్తగా నిర్మిస్తున్న ఓ భవనం వద్దకు వెళ్లిన సీఎం అక్కడ పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులను పలకరించారు. శ్రీహరిరావు అనే భవన నిర్మాణ కార్మికుడి కుమార్తె మణికొండ అఖిల ఇటీవలే ఓ బిడ్డకు జన్మనివ్వటంతో కార్మికుల సంక్షేమంలో భాగంగా రూ.20వేల చెక్కును ఆమెకు ఆర్థికసాయంగా ముఖ్యమంత్రి అందించారు. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🟨నారా చంద్రబాబు నాయుడు #🟢వై.యస్.జగన్ #🟥జనసేన #🟡తెలుగుదేశం పార్టీ #🟡నారా లోకేష్

508 ने देखा
11 घंटे पहले