ఆ నాటి నుంచి.. నేటి వరకు.. మత్స్యకారుల సేవలో తెలుగుదేశం..
నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామంలో తుపాను కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు ఇళ్ల నిర్మాణం కోసం ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వేసిన శిలాఫలకాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు గారు..
#MatsyakarulaSevalo
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్